బుడబుక్కల వేషంలో శివ: సోనియాకు దోషమని జోస్యం

సోనియాకు, రాహుల్లకు దోషముందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఏమయిందో చూడాలన్నారు. ఆమెను ఇటలీకి తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే బాగుపడతారన్నారు. దోషం కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పోయిందన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసైనా కాంగ్రెసు పార్టీ విభజనపై తన మనసును మార్చుకోవాలని ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు.
మరోవైపు, హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం, మంత్రులు శైలజానాథ్ తదితరులు కలిశారు. డిసెంబర్ 9వ తేదీని విద్రోహ దినంగా పాటించేందుకు అశోక్ బాబు ఎవరని టిపిఎఫ్ ప్రశ్నించింది. టిపిఎఫ్ కార్యకర్తలు ఎపిఎన్జీవో హోంను ముట్టడించారు. డిసెంబర్ 9ని విద్రోహ దినంగా పాటించి ఎపిఎన్జీవో, సమైక్యవాదులు నిరసన తెలుపతున్న విషయం తెలిసిందే.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications