బుడబుక్కల వేషంలో శివ: సోనియాకు దోషమని జోస్యం

సోనియాకు, రాహుల్లకు దోషముందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఏమయిందో చూడాలన్నారు. ఆమెను ఇటలీకి తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటే బాగుపడతారన్నారు. దోషం కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పోయిందన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసైనా కాంగ్రెసు పార్టీ విభజనపై తన మనసును మార్చుకోవాలని ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు.
మరోవైపు, హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం, మంత్రులు శైలజానాథ్ తదితరులు కలిశారు. డిసెంబర్ 9వ తేదీని విద్రోహ దినంగా పాటించేందుకు అశోక్ బాబు ఎవరని టిపిఎఫ్ ప్రశ్నించింది. టిపిఎఫ్ కార్యకర్తలు ఎపిఎన్జీవో హోంను ముట్టడించారు. డిసెంబర్ 9ని విద్రోహ దినంగా పాటించి ఎపిఎన్జీవో, సమైక్యవాదులు నిరసన తెలుపతున్న విషయం తెలిసిందే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications