7న అసెంబ్లీకి టి బిల్లు?: గడువుపై సస్పెన్స్, రాయలటినే

12 జిల్లాల తెలంగాణకే మొగ్గు
విభజన కసరత్తు పూర్తి చేసిన జివోఎం పన్నెండు జిల్లాలతో కూడిన తెలంగాణకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి తెలంగాణకు సూచన చేసినట్లుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో పాలనపై గవర్నర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏర్పాటుకు ఏకగ్రీవంగా జివోఎం ఆమోద ముద్ర వేశారని సమాచారం. రాయల తెలంగాణ వల్ల కలిగే లాభ నష్టాల గురించి జివోఎం తన నివేదికలో వివరించిందని తెలుస్తోంది.
తెరాస బందుపై సర్వే
రాయల తెలంగాణ అంశం కేవలం ప్రతిపాదన మాత్రమేనని, కేవలం అపోహతోనే తెరాస బంద్కు పిలుపునిచ్చిందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ గల తెలంగాణ, ఉమ్మడి రాజధాని అనే మూడు ముచ్చట్లు తప్ప మరేమీ ఉండబోదని చెప్పారు.
గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసెల్ సమావేశానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావ డం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని, బిజెపి కూడా దానికే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications