ఆ విషయంలో నా మనవడే ముందున్నాడు: చంద్రబాబు
టెక్నాలజీ వినియోగంలో తన మనవడు తనకంటే ముందున్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
అమరావతి: టెక్నాలజీ వినియోగంలో తన మనవడు తనకంటే ముందున్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టెక్నాలజీ ద్వారా రైతులకు వర్షాల గురించి, తుఫాన్ల గురించి ముందే చెప్పి వారిని కాపాడగలుగుతున్నామని చెప్పారు.
ఈ ప్రగతి ద్వారానే మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందించాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీని సామాన్యులకు వరకు తీసుకెళ్లడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.

సాంకేతికతను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకి వెళితే అద్భుత ఫలితాలు వస్తాయని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు.
మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోందనేది వాస్తవమని చంద్రబాబు చెప్పారు. అంతా బాగుంటే మీడియాకు రాయడానికి ఏమీ ఉండదని, నెగిటివ్ ఉంటేనే చూస్తారనేది వారి ఆలోచన అని అన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications