సీమాంధ్ర మంత్రితో చర్చ స్టార్ట్: బిల్లు చించిన జగన్ పార్టీ

వట్టి మాట్లాడుతుండగా వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాల, గందరగోళం మధ్యనే వట్టి తన చర్చను కొనసాగించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వట్టి అన్నారు. విభజనతో ఆర్థికంగా, నదీజలాల సంక్షేమం విషయంలో లెక్కలేనంత నష్టం వాటిల్లుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలు దీనిని ఆమోదించరని చెప్పారు. విభజనతో సీమాంధ్రకు మరింత నష్టమన్నారు.
కాగా, వట్టి మాట్లాడుతూండగా నినాదాలు చేస్తున్న సభ్యులను సభాపతి సముదాయించే ప్రయత్నాలు చేశారు. స్పీకర్ కోరడంతో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభ్యులు వెనక్కి వెళ్లి తమ సీట్లలో కూర్చున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు బిల్లు ప్రతులను చించివేసి గాల్లోకి విసిరేశారు. గందరగోళంగా ఉండటంతో సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు.
చర్చ ప్రారంభానికి ముందు ఆనం మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేద్దామని, చర్చకు అందరూ సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. విభజనపై లాభ, నష్టాలను చర్చించుదామని, తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చర్చలో భాగస్వామ్యం కావాలన్నారు. మరోవైపు శాసనమండలి కూడా వాయిదా పడింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications