బాత్రూంలో జారిపడ్డ కాకా, నిమ్స్కు సున్నం తరలింపు

ఆసుపత్రిలో సున్నం రాజయ్య
పోలవరం ఆర్డినెన్స్ను రద్దు చేయాలని కోరుతూ నిరవధిక దీక్ష చేపట్టిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోక పోవడంతో సోమవారం ఆయన బాగా నీరసించిపోయారు.
పోలీసులు ఆదివారమే ఆయన దీక్షను భగ్నం చేశారు. సోమవారం వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. గుండెకు రక్తం సరఫరాలో ఇబ్బందులున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం రాజయ్యను భద్రాచలం నుండి హైదరాబాదులోని నిమ్స్కు తరలించారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతు ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణవాదులు ఇటీవల తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. సున్నం రాజయ్య ఆర్డినెన్స్ రద్దు చేయాలని నిరాహార దీక్ష చేపట్టారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications