బడ్జెట్పై జగన్ డబుల్ గేమ్: కాల్వ, దారినపోయే దానయ్య: మంత్రి నారాయణ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదని టీడీపీ నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదివారం మండిపడ్డారు.
బడ్జెట్ విషయంలో జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ ఏపీకి అన్యాయం జరుగుతున్నప్పటికీ తన బాధ్యతను విస్మరించిందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని అందరు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు చెబుతున్నప్పటికీ జగన్ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రశ్నించలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
జగన్ పైన మంత్రి నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. జగన్కు ప్రజలు ప్తిపక్ష హోదా ఇచ్చింది అబద్దాలు చెప్పేందుకు కాదన్నారు. పేదల అభ్యున్నతికి చేపట్టిన పథకాలపై ప్రతిపక్షం అసత్యాలు మానుకోవాలన్నారు. దారిన పోయే దానయ్య ఇచ్చే సమాచారంతో జగన్ మాట్లాడటం సరికాదన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications