రైలు ప్రమాదంపై చిన్నారులు, కవిత ఓదార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: తాము బస్సులో ఉండగా.. రైల్వే లైను వచ్చిందని, డ్రైవర్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడని, రైలు వస్తుండటం చూసిన తాము గట్టిగా అరిచి చెప్పామని, ఇంతలో రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని మాసాయిపేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి కోలుకుంటునన విద్యార్థులు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడిన కొందరిని శనివారం జనరల్ వార్డులోకి మార్చారు. అందులో రుచిత, సాత్విక్, మహిపాల్లు తడబడుతూ ఏం జరిగిందో చెప్పారు.
కాగా, ఆదివారం యశోదా ఆసుపత్రి నుండి పిల్లల ఆరోగ్యం విషయమై బులెటిన్ విడుదలైంది. నలుగురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.
8 మందిని జనరల్ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో ఐదుగురిని పరిశీలనలో ఉంచామన్నారు. సోమవారం ఇద్దరు లేదా ముగ్గురిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎవరికీ శస్త్ర చికిత్స అవసరం లేదన్నారు.
సాత్విక
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి సాత్విక యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో జనరల్ వార్డుకు మార్చారు.
దర్శన్
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారి దర్శన్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
వైద్యులు
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం.
వైద్యం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం.
కరుణాకర్
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల కరుణాకర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
మహిపాల్ రెడ్డి
మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల మహిపాల్ రెడ్డి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
నబీరా
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల నబీరా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
రుచిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల రుచిత యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
సద్బావన్ దాస్
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల సద్బావన్ దాస్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
సాయిరాం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఆరేళ్ల సాయిరాం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
సునితా లక్ష్మా రెడ్డి
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న మాజీ మంత్రి సునితా లక్ష్మా రెడ్డి.
నారాయణ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న సీపీఐ నేత నారాయణ.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
కవిత
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ కవిత.
దత్తాత్రేయ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ బండారు దత్తాత్రేయ
దత్తాత్రేయ
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఎంపీ బండారు దత్తాత్రేయ