జగన్ పిటిషన్: ద్వారంపూడి బంధువులపై ఐటి దాడులు
హైదరాబాద్/ కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14 నుంచి ఎన్నికల ప్రచారం చేసే, సభల్లో పాల్గొనే వివరాలు తెలుపుతూ ఆయన మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెబుతూ అందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆయన కోరినట్లు సమాచారం. సీమాంధ్రలో ఆయన విస్తృతంగా పర్యటించాలని అనుకుంటున్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బంధువుల ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కాకినాడలోని సెవన్స్టార్, శ్రావణి ఆస్పత్రుల యజమానుల ఇళ్లల్లో, ఆస్పత్రుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇదివరకే ద్వారంపూడిని సిబిఐ అధికారులు విచారించిన నేపథ్యంలో వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకంది. ఇటీవలే జగన్కు సంబంధించి ఆస్తులను కొంత మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన విషయం తెలిసిందే.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications