ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల హతం, పుల్వామాలో ఇంటర్నెట్ నిలిపివేత...
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. కంగన్ ప్రాంతానికి భారత సైన్యం 55 రైఫిల్స్, 183 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భద్రతా సిబ్బందిని చూసిన.. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఫైర్ స్టార్ట్ చేశారు.

Recommended Video
భారత్ చేతిలో హతమైన పాక్ ఉగ్రవాదులు!
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు చనిపోయారు. మృతిచెందిన ఉగ్రవాదులను నిర్దారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల మృతితో కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించేందుకు అల్లరిమూకలు ప్రయత్నిస్తారని భావించి చర్యలు తీసుకున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కూడా ఆడపా దడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications