సీబీఐ అధికారులపై 56 కేసులు: పెండింగ్
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులపై 56 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తెలిపింది. ఇటీవల పార్లమెంట్ ప్రవేశ పెట్టిన వార్షిక నివేదికలో సీవీసీ ఈ వివరాలు వెల్లడించింది.
2015 డిసెంబర్ 31 నాటికి మొత్తం 56 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో గ్రూప్ ఏ అధికారులపై 31 కేసులు, గ్రూప్ బీ, సీ అధికారులపై 25 కేసులు పెండింగ్ లో ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

56 కేసుల్లో 18 కేసులు నాలుగేళ్లుగా, మూడు కేసులు మూడేళ్లుగా, ఐదు కేసులు రెండేళ్లుగా, ఏడు కేసులు ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్నాయని సీవీసీ తెలిపింది. 2015లో సీబీఐ 1,135 కేసులు నమోదు చేసింది.
అందులో 185 లంచం కేసులు, 67 అక్రమాస్తుల కేసులు ఉన్నాయని నివేదికలో తెలిసింది. సీబీఐ అధికారుల మీద నమోదు అయిన కేసుల వివరాలను సీవీసీ నివేదిక తయారు చేసి సమర్పించింది.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications