సచిన్, రేఖలపై నేను వ్యాఖ్యానించను: అమీర్ ఖాన్
న్యూఢిల్లీ: తనను రాజ్యసభకు నామినేట్ చేస్తామని అడిగారని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తెలిపారు. దాని గురించి తాను ఆలోచిస్తానన్నారు. రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యత్వం తనకు దక్కితే, రోజు సభకు హాజరవుతానని ఆమిర్ ఖాన్ అన్నారు.
క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి రేఖ లాగా మీకూ రాజ్యసభ నామినేషన్ ఇస్తే సంతోషిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ "వాళ్ళు నా స్నేహితులు. వాళ్లేం చేస్తున్నారనే దానిపై నేను వ్యాఖ్యానించను. నా విషయంలో ఆలోచిస్తానని మాత్రమే చెప్పాను" అని సమాధానమిచ్చాడు అమీర్ ఖాన్.

రాష్ట్రపతి కోటాలో ఎంపీలుగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలపై స్పందించాలన్న ‘ఇండియా టుడే' వ్యాఖ్యాత విన్నపాన్ని నిరాకరించిన ఆమీర్ ఖాన్, సభా సమావేశాలకు గైర్హాజరవుతున్న వారి తీరుపై పరోక్షంగా స్పందించారు. టీవి ఛానళ్లలో అమీర్ ఖాన్ సత్యమేవజయతే పేరుతో పలు సామాంజింకాశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications