ఆ గ్రామంలో మహిళలంతా దుస్తులు లేకుండానే ..!
ప్రపంచంలో మనకు తెలియని చాలా వింతైనా ఆచారాలు ఉన్నాయి. ప్రాంతాలు, స్థానికతను బట్టి ఆచారాలు ఉండటం సహజమే. మన దేశంలో కూడా కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఆచారమే ఒకటి మన దేశంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలోని మహిళలంతా ఏడాదిలో ఐదు రోజులపాటు దుస్తులు లేకుండానే నివసిస్తారట.
ఈ ఆచారం విన్న తరువాత ఒక్కసారిగా అందరు నిర్ఘాంతపోయారు. ఇదేక్కడి ఆచారం అంటూ సోషల్ మీడియాలో ఆ గ్రామం ఎక్కడ ఉందో అని వెతుకులాట మొదలు పెట్టారు. ఆ గ్రామం మరెక్కడ కాదు...హిమచల్ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హిమచల్ప్రదేశ్లోని కులు జిల్లాలోని పిని అనే గ్రామంలో ఈ వింత ఆచారం చోటు చేసుకుంది.

పిని గ్రామంలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు దుస్తులు లేకుండానే నివసిస్తారట. వందల ఏళ్ల నుంచి ఇది తమ సంప్రదాయమని వారు చెబుతున్నారు. ఇది వారి తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఇలా చేయడం ద్వారా ప్రకృతికి ఇచ్చే గౌరవంగా వారు భావిస్తారట. స్థానిక దేవతకు వారు ఈ విధంగా పూజలు చేస్తారట. సూర్యుని కాంతి, స్వచ్ఛమైన గాలి, వాతవారణంలోని సహజ వాయువులను అలింగనం చేసుకోవడానికే గ్రామంలోని మహిళలంతా ఇలా చేస్తారట.
పైగా ఇలా చేస్తే తమను తాము శుద్ధి చేసుకున్నట్టు వారి భావిస్తారట. తమతో పాటు, గ్రామాన్ని కూడా క్షేమంగా చూడాలని దేవతను కోరుతూ.. మహిళలు తమ ఒంటిపై దుస్తులు తీసి గ్రామ దేవతను పూజిస్తారట. ఇలా చేయడం వారి ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని వారు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications