ఉగ్ర కుట్ర?: ఢిల్లీ వెళ్తూ ఆర్మీ కెప్టెన్ అదృశ్యం
కతిహార్: రైలులో కతిహార్ నుంచి న్యూఢిల్లీ వెళ్తూ ఓ ఆర్మీ కెప్టెన్ అదృశ్యమైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బీహార్కు చెందిన శిఖర్దీప్(24) ఆర్మీ కెప్టెన్గా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు.
ఫిబ్రవరి 6న కతిహార్ నుంచి ఢిల్లీకి మహానందా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ అదృశ్యమయ్యాడు. ఆసాయంత్రంలోగా ఢిల్లీ చేరుకుంటానని చెప్పిన శిఖర్దీప్ జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఇందులో ఉగ్రవాదుల కుట్ర ఉందంటూ శిఖర్దీప్ తండ్రి కల్నల్ రత్నకుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిఖర్దీప్ లగేజ్ రైలులో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శిఖర్ దీప్ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పారు.
మంగళవారం కతిహార్ రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్పీ జితేంద్ర మిశ్రా తెలిపారు. శిఖర్ దీప్ నెల రోజుల సెలవుపై ఇంటికి వచ్చి తిరిగి విధుల్లో చేరేందుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications