GOA CM: టెన్షన్ లో గోవా లీడర్స్, కొత్త సీఎం ఎవరు ?. పరిశీలకులను పంపించిన బీజేపీ హైకమాండ్, రాత్రికి !
గోవా/బెంగళూరు/న్యూఢిల్లీ: గోవా రాజకీయాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ముగ్గురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, ఎంజీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేల బలం పెంచుకున్న బీజేపీ గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. అయితే ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రమోద్ సావంత్ మరోసారి సీఎం అవుతారా ? లేదా ? అనే విషయంపై బీజేపీ హైకమాండ్ పక్కా క్లారిటీ ఇవ్వలేదు. సోమవారం గోవా తాత్కాలిక స్పీకర్ గా గణేష్ గాంవ్కర్ ఎన్నిక అయ్యారు. మంగళవారం ఉదయం 11. 30 గంటలకు గోవా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి అయిన తరువాత గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం వెలుగు చూడనుంది. ఇప్పటికే గోవా కొత్త సీఎం ఎవరు అనే విషయం నిర్ణయించడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు పరిశీలకులను నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గోవా పరిశీలకులుగా నియమించారు. ప్రమోద్ సావంత్ కు మరోసారి సీఎం అయ్యే చాన్స్ ఇస్తారా ?, సీన్ లోకి మరో వ్యక్తి పేరు వస్తుందా ? అనే విషయంపై గోవాలో టెన్షన్ మొదలైయ్యింది.

బీజేపీకి లైన్ క్లియర్
గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. అయితే మంచి రోజు చూసి గోవాలో ముఖ్యమంత్రి సీటులో ఓ నాయకుడిని కుర్చో బెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.

హైకమాండ్ ఆదేశాలతో సీఎం రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. శనివారం పణజిలోని రాజ్ భవన్ లో గరవ్నర్ శ్రీధరన్ పిళ్లైని కలిసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది.

గోవాలో బీజేపీ ప్రభుత్వం గ్యారెంటి
గోవా రాజకీయాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ముగ్గురు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, ఎంజీఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేల బలం పెంచుకున్న బీజేపీ గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది.

ముహూర్తం ఫిక్స్ చేసిన బీజేపీ
ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రమోద్ సావంత్ మరోసారి సీఎం అవుతారా ? లేదా ? అనే విషయంపై బీజేపీ హైకమాండ్ పక్కా క్లారిటీ ఇవ్వలేదు. సోమవారం గోవా తాత్కాలిక స్పీకర్ గా గణేష్ గాంవ్కర్ ఎన్నిక అయ్యారు. మంగళవారం ఉదయం 11. 30 గంటలకు గోవా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి అయిన తరువాత గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం వెలుగు చూడనుంది.

రాత్రికి సీఎం ఎవరో తెలిసిపోతుంది
ఇప్పటికే గోవా కొత్త సీఎం ఎవరు అనే విషయం నిర్ణయించడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు పరిశీలకులను నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గోవా పరిశీలకులుగా నియమించారు. సోమవారం సాయంత్రం పణజిలో గోవా బీజేపీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి కొత్త సీఎం ఎవరు అనే విషయంపై చర్చించనున్నారు.
Recommended Video

సీక్రేట్ గా పెట్టిన బీజేపీ హైకమాండ్
ప్రమోద్ సావంత్ కు మరోసారి సీఎం అయ్యే చాన్స్ ఇస్తారా ?, సీన్ లోకి మరో వ్యక్తి పేరు వస్తుందా ? అనే విషయంపై గోవాలో టెన్షన్ మొదలైయ్యింది. గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో బీజేపీ హైకమాండ్ చాలా సీక్రేట్ గా అందరి అభిప్రయాలు తెలుసుకుందని, ఎమ్మెల్యేలు, నాయకులు అభిప్రాయాల మేరకే కొత్త సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications