మద్యం మత్తులో 2,000 ఫీట్ల లోయలో పడి స్నేహితులు మృతి (వీడియో)
మహారాష్ట్రలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు 2,000 ఫీట్ల లోయలో పడి చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అంబోలీఘాట్లో చోటు చేసుకుంది.
ముంబై: మహారాష్ట్రలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు 2,000 ఫీట్ల లోయలో పడి చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా అంబోలీఘాట్లో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. అధికారులు అంత లోతున గల లోయలో నుంచి రిస్క్ తీసుకొని మృతదేహాలను పైకి తీసుకు వచ్చారు.
మృతులు కొల్హాపూర్కు చెందిన ప్రతాప్, ఇమ్రాన్లుగా గుర్తించారు. అంబోలి ఘాట్ మంచి పిక్నిక్ పాయింట్. ఈ సంఘటన ఆగస్ట్ 1వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇమ్రాన్ గారడి (26), ప్రతాప్ రాథోడ్ (2), మరో ఏడుగురితో కలిసి వ్యాలీకి వెళ్లారు. మద్యం మత్తులో ఇది చోటు చేసుకుంది. మృతులు, వారి స్నేహితులు కొల్హాపూర్లోని ఓ పౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications