Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబైలో కుప్పకూలిన విమానం: ఐదుగురు మృతి

Recommended Video

    ముంబైలో కుప్పకూలిన విమానం : ఐదుగురు మృతి

    ముంబై: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఘట్కోపూర్‌లో సర్వోదయ్ నగర్‌లో ఈ ప్రమాదం చేసుకుంది. జుహు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు..

    విమానంలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారనీ.. ఈ ప్రమాదం కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఓ పైలట్, ముగ్గురు ప్రయాణికులు, ఓ పాదచారి ఉన్నారు.

    Chartered plane crashes while landing in Mumbai, 5 killed

    విమానం కూలిపోయిన వెంటనే ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

    Chartered plane crashes while landing in Mumbai, 5 killed

    మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు ప్రయత్నించాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ విమానానికి రిపేర్లు చేసినట్లు తెలిసింది. ఈ విమానం యూవై ఏవియేషన్ కు చెందిన విమానంగా గుర్తించారు. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+