బాబ్రీ మసీదు కేసు నుంచి కపిల్ సిబాల్ను తప్పుకోమన్న కాంగ్రెస్!
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కేసు వాదిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ఆ కేసు నుంచి తప్పుకోమని ఆ పార్టీ అధిష్టానం కోరినట్లు సీఎన్ఎన్-న్యూస్18 పలు కథనాలను ప్రసారం చేసింది.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు సుదీర్ఘ కాలంగా కోర్టులోనే ఉన్న కేసే కాకుండా.. దేశంలోనే ఇదొక వివాదాస్పద స్థలంగా మారింది. 2019 వరకు ఈ కేసుపై వాదనలు వినవద్దని ఆయన సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. అయితే పిటీషిన్ ను కోర్టు తోసిపుచ్చింది.
కాగా, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ కపిల్ సిబాల్ మాత్రం కోర్టుకు ఇలా ఎలా ఎందుకు చెప్పారో తమకు అర్థం కావడం లేదని సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే సిబాల్ను వైదొలగాలని కాంగ్రెస్ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications