ఢిల్లీ షేమ్: పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మంగళవారంనాడు ఆ మేరకు వార్తలు వచ్చాయి. అయితే, సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా ఓ ముఠా అమ్మాయిని పట్టుకుని ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.

అత్యాచార సంఘటనను ఎంఎంఎస్ క్లిప్గా రూపొందించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని తెలుస్తోంది. ఓ వ్యక్తికి అమ్మాయికి పరిచితుడని సమాచారం.
ఐదుగురు నిందితుల్లో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications