ఢిల్లీ షేమ్: పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మంగళవారంనాడు ఆ మేరకు వార్తలు వచ్చాయి. అయితే, సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా ఓ ముఠా అమ్మాయిని పట్టుకుని ఓ ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.

అత్యాచార సంఘటనను ఎంఎంఎస్ క్లిప్గా రూపొందించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని తెలుస్తోంది. ఓ వ్యక్తికి అమ్మాయికి పరిచితుడని సమాచారం.
ఐదుగురు నిందితుల్లో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications