నోట్ల రద్దు: కేంద్రమంత్రినే తిప్పలు పెట్టిన ప్రైవేట్ ఆస్పత్రి
పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలకే కాదు కేంద్ర మంత్రి సదానందగౌడకు కూడా ఇబ్బందులను కలిగించింది.
మంగళూరు: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలకే కాదు కేంద్ర మంత్రి సదానందగౌడకు కూడా ఇబ్బందులను కలిగించింది. వైద్య ఖర్చుల బిల్లు చెల్లించేందుకు పాతనోట్లు స్వీరించేదిలేదని ఓ ఆస్పత్రి సిబ్బంది తెగేసి చెప్పడంతో మరో గత్యంతరం లేక ఆయన చెక్ అందించాల్సి వచ్చింది.
సదానందగౌడ సోదరుడు భాస్కరగౌడ మంగళూరులోని కేఎంసీ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూశారు. చికిత్స వ్యయాన్ని చెల్లించేందుకు కేంద్ర మంత్రి ముందుకు వచ్చారు.

ఆయన రద్దయిన పాతనోట్లను కౌంటర్లో అందజేయగా వాటిని స్వీకరించేందుకు అక్కడి ఉద్యోగులు నిరాకరించారు. దీంతో ఆయన చెక్ను అందించి బయటపడ్డారు.
అనంతరం కేంద్ర మంత్రి స్పందిస్తూ.. సదరు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కేంద్రమంత్రినే తిప్పలు పెట్టిన ప్రైవేటు ఆస్పత్రులకు.. ఇక సామాన్య ప్రజలు ఎంత? అని పలువురు అనుకుంటున్నారు.
More From
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications