ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు, జేఎన్యూ విద్యార్థికి కూడా
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
సాయిబాబాతో పాటు ఓ జేఎన్యూ విద్యార్థి, మరో ముగ్గురిని జిల్లా న్యాయస్థానం నేరస్తులుగా గుర్తించింది. వారికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు మళ్లీ అరెస్టు చేయనున్నారు.

దీనిపై సాయిబాబా, ఇతరులు అప్పీలుకు వెళ్లవచ్చు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాయిబాబాను పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి 9 మే 2014న అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications