ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు, జేఎన్యూ విద్యార్థికి కూడా
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు గడ్జిరౌలి కోర్టు జీవిత ఖైదు విధించింది. మావోయిస్టులతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు అతని పైన ఉన్న విషయం తెలిసిందే.
సాయిబాబాతో పాటు ఓ జేఎన్యూ విద్యార్థి, మరో ముగ్గురిని జిల్లా న్యాయస్థానం నేరస్తులుగా గుర్తించింది. వారికి శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు మళ్లీ అరెస్టు చేయనున్నారు.

దీనిపై సాయిబాబా, ఇతరులు అప్పీలుకు వెళ్లవచ్చు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాయిబాబాను పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి 9 మే 2014న అరెస్టు చేశారు. అతని ఇంటి నుంచి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications