ఈసీ బ్యాన్ : ’చౌకీదార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం, రాహుల్కు లేఖ
న్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీస్తోంది ఎన్నికల సంఘం. తాజాగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'చౌకీ దార్ చోర్ హై' వీడియోపై నిషేధం విధించింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ కూడా రాసింది. ఆ ప్రచార వీడియోను నిలిపివేయాలని స్పష్టంచేసింది. సీఈసీ ఆదేశాలతో మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి అన్ని జిల్లాల అధికారులకు సమాచారం అందించారు.
వక్రీకరణ
..
అబ్బే
అదేం
లేదే
?
ప్రధాని
మోదీ
దేశానికి
చౌకీదార్
(నేను
మీ
కాపాలాదారు)
అనే
నినాదం
చేస్తున్నారు.
దీనిని
కాంగ్రెస్
వక్రీరించి
చౌకీదార్
చోర్
హై
(కాపాలాదారే
దొంగ)
అని
వీడియోను
రూపొందించిందని
బీజేపీ
ఆరోపించింది.
ఈ
మేరకు
ఎన్నికల
సంఘానికి
ఫిర్యాదు
చేసింది.
బీజేపీ
కంప్లైంట్
ఆధారంగా
ఈసీ
చర్యలు
తీసుకుంది.
అయితే
ఆ
వీడియాలో
తాము
ఎవరినీ
వ్యక్తిగతంలో
విమర్శించలేదని
కాంగ్రెస్
చెబుతోంది.
వాట్
నెక్ట్స్
?
ఇటీవల
రాజకీయ
నేతలు
తమ
ప్రచారంలో
భాగంగా
వ్యక్తిగత
విమర్శలు
చేస్తున్నారు.
దీంతో
వారిని
ప్రచారంపై
నిషేధం
విధించిన
సంగతి
తెలిసిందే.
మాయావతి,
యోగి
ఆదిత్యనాథ్,
ఆజాంఖాన్,
మేనకాగాంధీపై
ఈసీ
కొరఢా
ఝులిపించింది.
ఈ
క్రమంలో
కాంగ్రెస్
ప్రచార
వీడియో
నిలిపివేయకుంటే
..
ఈసీ
ఎలాంటి
చర్యలు
తీసుకుంటుందోననే
చర్చకు
దారితీసింది.