11 పార్టీల భేటీ: మూడో కూటమి యత్నాలు

నాలుగు వామపక్షాలు, సమాజ్వాది, అన్నాడిఎంకే, అసోం గణపరిషత్ (ఎజిపి), జార్ఖండ్ వికాస్ మోర్చా, జెడిఎస్, బిజెడి, జెడియు పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
తమ కలయికను 'మూడో కూటమి'గా వ్యవహరించరాదని సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి, జెడియు అధ్యక్షుడు శరద్యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మరోసారి సమావేశమై కొత్త కూటమి అజెండాను ఖరారు చేస్తామని నితీశ్ చెప్పారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలవడం, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం కూడా సమాఖ్య ఏర్పాటును పటిష్టం చేయడానికేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆయన మూడో కూటమి ఏర్పాటు దిశగా కదిలారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications