11 పార్టీల భేటీ: మూడో కూటమి యత్నాలు

నాలుగు వామపక్షాలు, సమాజ్వాది, అన్నాడిఎంకే, అసోం గణపరిషత్ (ఎజిపి), జార్ఖండ్ వికాస్ మోర్చా, జెడిఎస్, బిజెడి, జెడియు పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
తమ కలయికను 'మూడో కూటమి'గా వ్యవహరించరాదని సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి, జెడియు అధ్యక్షుడు శరద్యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మరోసారి సమావేశమై కొత్త కూటమి అజెండాను ఖరారు చేస్తామని నితీశ్ చెప్పారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలవడం, ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం కూడా సమాఖ్య ఏర్పాటును పటిష్టం చేయడానికేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆయన మూడో కూటమి ఏర్పాటు దిశగా కదిలారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications