దినకరన్కు మద్దతు: ఆరుగురు అన్నాడీఎంకే నేతలపై వేటు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్కు మద్దతిచ్చిన అన్నాడీఎంకేలో ఆరుగురు నేతలపై వేటు పడింది. సోమవారం జరిగిన అన్నాడీఎంకే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పరాజయంపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. అనంతరం ఎస్ వెట్రివేల్, తంగ తమిల్ సెల్వర్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్ పార్థిబన్లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

టీటీవీ దినకరన్కు మద్దతిచ్చి వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తొలగించినట్లు అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ పై 40వేలకుపైగా మార్జిన్ తో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపు తర్వాత తానే దివంగత సీఎం జయలలిత నిజమైన వారసుడినని వ్యాఖ్యానించారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications