sp బాలు ప్రతీ శుక్రవారం ఏం చేసేవారు..ఫ్యాన్స్ వెయిటింగ్..కానీ ఈ ఫ్రై డే..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం దు:ఖిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డ నెలకొరిగారని బాధపడుతోంది. అయితే బాలు.. చేసిన మంచి పనులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం ఆయన చేసే పనిపై ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేసేవారు అనే కదా మీ సందేహం.. అదేంటో తెలుసుకుందాం పదండి.

యూ ట్యూబ్ చానెల్
బాలసుబ్రహ్మణ్యానికి సంగీతమే ప్రపంచం. అయితే కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారారు. ఓ యూట్యూబ్ చానెల్ పెట్టారు. అందులో ప్రముఖుల వీడియోలు, విశేషాలను పోస్ట్ చేసేవారు. చానెల్లో చాలా మంది సబ్ స్కైబ్రర్లు ఉన్నారు. అయితే ప్రతీ శుక్రవారం ఒక వీడియో పోస్ట్ చేసేవారు. కానీ అదే శుక్రవారం ఆయన విగతజీవిగా మారారు. సంగీత ప్రియులను దు:ఖసాగరంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన చేసే వీడియోలు, పోస్టులపై చర్చకు దారితీసింది.

ప్రముఖుల గురించి వీడియోలు
ప్రముఖుల గురించి వీడియో చేసేవారు. వారి నేపథ్యం, గొప్పతనం గురించి బాలు తెలిపివారు. అలా ప్రతీ శుక్రవారం ఒక వీడియోను పోస్ట్ చేసేవారు. ఇలా బాలు పోస్ట్ చేసే వీడియోల కోసం చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వీడియోలు చూసి తెగ ఆనందపడేవారు. కానీ నేడు ఆయన లేకపోవడంతో విషాదం నెలకొంది. శుక్రవారం రోజున వీడియో కాకుండా.. చనిపోయారని తెలిసి అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Recommended Video

అదే శుక్రవారం రోజున..
కానీ బాలు మాత్రం తన యూ ట్యూబ్ చానెల్లో సంగీత ప్రముఖుల గురించి తెలియజేశారు. తెలియని విశేషాలు పోస్ట్ చేశారు. చరిత్ర, గొప్పతనం.. కళామతల్లి కోసం వారు చేసిన సేవలను ప్రస్తావించారు. కానీ అదే శుక్రవారం రోజున ఆయన అస్తమించడం బాధ కలిగిస్తోంది. ప్రతీ ఒక్క యూజర్ గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications