సుత్తి దెబ్బకు నొప్పి మాయం: బాబా షాకింగ్ ట్రీట్మెంట్.. (వీడియో)
సుత్తి తీసుకుని ఎడా పెడా వెన్నుపూస మీద బాదితే నొప్పి దానికదే మాయం అవుతుందట.
ముంబై: డాక్టర్ల కన్నా బాబాలను ఆశ్రయిస్తేనే రోగాలు, నొప్పులు నయం అవుతాయన్న భ్రమలో ఇప్పటికీ చాలామంది వారినే ఆశ్రయిస్తున్న పరిస్థితి దేశంలో నెలకొంది. వీరి మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకోని దేశంలో కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు.
తాజాగా మహారాష్ట్రలో ఓ కొత్త బాబా వెలిశాడు. సుత్తితో వెన్నుపూస మీద బాదుతూ నడుం నొప్పిని మాయం చేయడం ఈయన గారి ప్రత్యేకత. నొప్పి ఎంతవరకు తగ్గుతుందో తెలియదు కానీ.. సుత్తి తీసుకుని ఎడా పెడా అతను బాదుతున్న తీరు చూస్తుంటే.. లేని నొప్పి కూడా పుట్టుకొస్తుందేమోనన్న అనుమానం కలగకమానదు.
నిత్యం కొన్ని వందల మంది జనం ఈయన వద్దకు వస్తుంటారు. అయితే ఈ బాబాకు సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంతవరకు తెలియరాలేదు. నొప్పి తగ్గించడం కోసం బాబా సుత్తితో కొడుతున్న వీడియో మాత్రం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది.
పుణెకు చెందిన ఓ ఇంటర్వ్యూలో డా.సత్యశీల్ దీనిపై స్పందించారు. ఈ తరహా నాటు వైద్యం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా నాటు వైద్యం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications