'దుస్తులు లేకుండా ఉండడమే నాకు ఇష్టం'
ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
బెంగుళూరు:ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారు, తాను కూడ అదే దిశలో పనిచేస్తున్నానని ఆయన ప్రకటించారు. ప్రజల మందు సంస్కారం కోసమే దుస్తుల్ని ధరిస్తున్నానని ఆయన చెప్పారు.

మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న జాతర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చన్నారాయన.
ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications