'దుస్తులు లేకుండా ఉండడమే నాకు ఇష్టం'
ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
బెంగుళూరు:ప్రజల ముందుకు సంస్కారం కోసం దుస్తుల్ని ధరిస్తున్నాను. లేదంటే దిగంబరంగానే ఉండేందుకు నేను ఇష్టపడతానని యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు.
సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడుతారు, తాను కూడ అదే దిశలో పనిచేస్తున్నానని ఆయన ప్రకటించారు. ప్రజల మందు సంస్కారం కోసమే దుస్తుల్ని ధరిస్తున్నానని ఆయన చెప్పారు.

మైసూర్ జిల్లా సుత్తూరు మఠంలో జరుగుతున్న జాతర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చన్నారాయన.
ఏ రకమైన ఆసనాలు వేస్తే ఏ రోగాలు నివారణ అవుతాయో ఆయన ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఆయన యోగాసాలు వేసి ప్రజలకు చూపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగసనాలు వేయాలని ఆయన సూచించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications