నాశనం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడైనా రెడీ: పంకజా ముండే
ముంబై: మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజా ముండే రాజీనామాకు సిద్ధమయ్యారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే తనను లక్ష్యంగా మార్చుకుంటున్నారన్నారు.
తన తండ్రి చనిపోయిన అనంతరం తన లేత భుజాలపై బాధ్యతలను మోశానని. తనను ఎంత వరకు లక్ష్యంగా మార్చుకుంటారని ప్రశ్నించారు. తనమీద అవినీతి ఆరోపణలు చేశారని, మరొకరేమో తాను బెదిరించానని ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొందరు తనను గూండా అంటున్నారన్నారు. అయినా, ఎవరూ ఏదీ నిరూపించలేక పోయారన్నారు. తన పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని, పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నానని ఆమె అన్నారు.
తాను ఎప్పుడైనా రాజీనామా చేయగలనని, తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. తన తండ్రి గోపినాథ్ ముండే వారసత్వంతో తాను రాజకీయాల్లోకి వచ్చాన్నారు. అలాంటి తన పైన కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications