విషాదం: సినిమాల్లో మాదిరిగానే కలను నిజం చేస్తూ ఆత్మహత్య
చెన్నై: ఆత్మహత్య చేైసుకొన్నట్టు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకొన్న సంఘటన చెన్నైలో చోటుచేసుకొంది.
చెన్నైలోని తండయారుపేట వినోద్ పాల్ నగర్ కు చెందిన వేలు ప్రైవేట్ సంస్తలో వాచ్ మెన్. అతని కుమార్తె దుర్గ ఇంటర్ చదువుతోంది.
ఆమెకు తరచూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటున్నట్టు కలలు వచ్చేవి.ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు అంత సీరియస్ గా పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఎవరూ లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాలిక ఆత్మాహుతికి పాల్పడింది.
కేకలు విని అక్కడకు చేరుకొన్న చుట్టుపక్కలవారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలోనే చికిత్సపొందుతూ దుర్గ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.
More From
-
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెలెక్షన్ కమిటీ బిగ్ షాక్- చాలా ప్లాన్డ్ గా -
ట్రంప్ ప్రయత్నాలకు బిగ్ చెక్- తేల్చేసిన ఆ దేశ ప్రధాని -
భారీ షాక్ ఇచ్చిన జియో హాట్స్టార్: ప్లాన్ రేట్లు డబుల్: ఒక్కసారి ఇనాక్టివేట్ అయితే గోవింద -
వివేకా కేసు దర్యాప్తు- సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు..!! -
బాంబు పేల్చిన ట్రంప్- 200 శాతం టారిఫ్: నోరెత్తితే ఒట్టు -
ఏపీలో ఉచిత బస్సెక్కి మహిళ పాడుపని! -
JEE Mains Exam: కొత్త ఎగ్జామ్ సెంటర్స్ ఇవే -
శివాజీ సినిమాపై జూ.ఎన్టీఆర్ ప్రశంసలు.. ఓటీటీలో ఫుల్ ట్రెండింగ్ !! -
మనల్ని ఎవడ్రా ఆపేది.. కట్ చేస్తే 261 లిక్కర్ బాటిళ్లు సీజ్ -
ChatGPTకి కులపరమైన పక్షపాతం - ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే.. అలా చేస్తే విద్యార్థుల పరీక్షా ఫలితాలు రద్దు! -
వరల్డ్ క్లాస్ వందే భారత్ స్లీపర్: థర్డ్ క్లాస్ మైండ్ సెట్: ఇక మీరు మారరా












Click it and Unblock the Notifications