ఊరట: ఆదాయపన్ను చెల్లింపు గడువు పెరిగింది
ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. త్వరలో కొత్త గడువు తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు ఈ గడువును పెంచింది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచే ప్రసక్తి లేదని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఇంతకుముందు తెలిపింది. కానీ ఈ రోజు గడువును పెంచింది.

ఈ నెల 31తోనే గడువు ముగుస్తుందని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో 2 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలుస్తోంది. ఆన్లైన్ దాఖలులో పెద్ద సమస్యలేమీ రాలేదన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications