ఊరట: ఆదాయపన్ను చెల్లింపు గడువు పెరిగింది
ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. త్వరలో కొత్త గడువు తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు ఈ గడువును పెంచింది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది.
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచే ప్రసక్తి లేదని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఇంతకుముందు తెలిపింది. కానీ ఈ రోజు గడువును పెంచింది.

ఈ నెల 31తోనే గడువు ముగుస్తుందని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో 2 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలుస్తోంది. ఆన్లైన్ దాఖలులో పెద్ద సమస్యలేమీ రాలేదన్నారు.
More From
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications