Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరుస ఎన్‌కౌంటర్లు: 8మంది ఉగ్రవాదుల హతం, నలుగురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో తాజాగా చోటు చేసుకున్న వరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

సోఫియాన్‌ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్‌ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోఫియాన్‌ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్‌ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

J&K: 8 terrorists gunned down by security forces in Shopian


ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. అటు అనంతనాగ్‌ జిల్లాలోని దైల్‌గావ్‌ ప్రాంతంలో.. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఒక మిలిటెంట్‌ హతమయ్యాడు. కాగా, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వేట కొనసాగిస్తున్నాయి.

More From
Prev
Next
Read in English: J&K: Seven terrorist killed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+