ఐసిజే తీర్పు ఆంగ్లంలో ఉంది... అందుకే పాక్కు అర్థం కాలేదు... కేంద్రమంత్రి
నౌకాదళ రిటైర్డ్ ఉద్యోగి కుల్భూషణ్ పాకిస్థాన్ సైనిక స్థానం విధించిన మరణశిక్షపై ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం పున:సమీక్షించాలని కోరిన నేపథ్యంలోనే పాకిస్థాన్ మాత్రం ఈ తీర్పును తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ స్పిందిస్తూ ఆ తీర్పు పాకిస్థాన్ విజయంగా అభివర్ణించాయి. ఇది పాకిస్థాన్ విజయమంటూ ప్రభుత్వ వర్గాలు ట్వీట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కుల్భూషణ్ జాదవ్ను విడుదల చేసి స్వదేశానికి రప్పించుకోవాలనే భారత్ డిమాండ్ను ఐసీజే తిరస్కరించిందని అందుకే ఇది పాకిస్థాన్కు పెద్ద విజయమని పేర్కోంది.

అయితే ఐసీజే తీర్పును తమకు అనుకూలంగా మార్చుకున్న పాకిస్థాన్పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగాస్త్రాలను విసిరారు. ఓవైపు ఉరిశిక్షను ఆపమని ఐసిజే తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే పాకిస్థాన్ మాత్రం తమ విజయంగా చెప్పుకోవడంతో ఆయన సెటైర్లు వేశారు. పాకిస్థాన్కు బాష అర్థం కాక తప్పుగా అర్థం చేసుకుందనే భావంతో ఆయన ట్విట్టర్లో ఈ విధంగా పేర్కోన్నారు. "ఐసిజే తీర్పు ఇంగ్లీష్లో వెలువవడడం వల్ల పాకిస్థాన్ అలా అర్థం చేసుకుందని'' ట్వీట్ చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications