భారత 45వ చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం
45 వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: 45 వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
దీపక్ మిశ్రాతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదివరకు 44 వ సీజేఐగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖెహర్ ఉన్నారు. మిశ్రా 1977 లో లాయర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1996 లో ఒరిస్సా హైకోర్ట్ అడిషనల్ జడ్జి గా ఆయనను నియమించారు. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ లో పని చేశారు. 2009 లో పాట్నా హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. 2010 లో ఢిల్లీ హైకోర్టు కు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2011 లో సుప్రీం కోర్టు లో అపాయింట్ అయ్యారు మిశ్రా.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications