లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు మరో షాక్: మూడో కేసులోను దోషి, రేపు శిక్ష ఖరారు
పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్. మూడో దాణా కుంభకోణం కేసులోను ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బుధవారం రాంచీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !
ఛాయ్ బసా ట్రెజరీ కేసులో లాలూను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇది లాలూ ప్రసాద్కు మరో గట్టి షాక్. ఈ కేసులో లాలూతో పాటు జగన్నాథ మిశ్రాను కూడా దోషిగా తేల్చింది.

ఇప్పటికే ఇతర కుంభకోణాల్లో అతనికి జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ మూడో కేసు 1990ల నాటి కేసు. ఆయనకు రేపు శిక్ష ఖరారు చేయనున్నారు. లాలు ఇఫ్పటికే రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications