లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు మరో షాక్: మూడో కేసులోను దోషి, రేపు శిక్ష ఖరారు
పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్. మూడో దాణా కుంభకోణం కేసులోను ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బుధవారం రాంచీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !
ఛాయ్ బసా ట్రెజరీ కేసులో లాలూను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇది లాలూ ప్రసాద్కు మరో గట్టి షాక్. ఈ కేసులో లాలూతో పాటు జగన్నాథ మిశ్రాను కూడా దోషిగా తేల్చింది.

ఇప్పటికే ఇతర కుంభకోణాల్లో అతనికి జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ మూడో కేసు 1990ల నాటి కేసు. ఆయనకు రేపు శిక్ష ఖరారు చేయనున్నారు. లాలు ఇఫ్పటికే రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications