త్వరపడండి... ఆగస్టు 31లోగా ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ రద్దు!
పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈలోగా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా తెలిపారు.
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే గడువును ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈలోగా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు రద్దవుతుందని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా తెలిపారు.
అలాగే ఆదాయపు పన్ను చెల్లించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ఆధార్, పాన్ లింక్ను తప్పనిసరి చేసింది. ఈ కారణంతోనే ఆదాయపు పన్ను చెల్లింపుల తేదీని కూడా ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్పై పడుతున్న భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 1 నుంచి ఆధార్, పాన్ కార్డుల లింక్ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
ఇలా అనుసంధానం చేయకపోతే పాన్ కార్డ్ రద్దవుతుందని వెల్లడించడం ఇదే మొదటిసారి. కాబట్టి వీలైనంత త్వరగా పాన్కార్డును ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications