Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ట్రక్: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ర‌త్లాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ రైలును.. ఓ ట్ర‌క్కు ఢీకొంది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికుల‌ు ఎవరికీ గాయాలు కాలేదు. గోద్రా నుంచి ర‌త్లాం మార్గంలో ఉన్న లెవ‌ల్ క్రాసింగ్ వ‌ద్ద ఓ ట్ర‌క్కు రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

లెవ‌ల్ క్రాసింగ్‌ను ఢీకొన్న ఆ ట్ర‌క్కు.. ఆ త‌ర్వాత ట్రివేండ్రం రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ రైలుకు సంబంధించిన రెండు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ట్ర‌క్కు డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో లెవ‌ల్ క్రాసింగ్‌ను మూసివేశారు.

గురువారం ఉద‌యం 6.44 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దెబ్బ‌తిన్న బోగీల‌కు చెందిన ప్ర‌యాణికుల‌ను ఇత‌ర బోగీల‌కు మార్చారు. ధ్వంస‌మైన బోగీల‌ను వ‌దిలేసి.. రాజ‌ధాని రైలు మ‌ళ్లీ బ‌య‌లుదేరింది. ట్రాక్ నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్టిన‌ట్లు ప‌శ్చిమ రైల్వే తెలిపింది.

Madhya Pradesh: Two coaches of Rajdhani Express derails, passengers safe

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+