వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ట్రక్: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

|
Google Oneindia TeluguNews

ర‌త్లాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ రైలును.. ఓ ట్ర‌క్కు ఢీకొంది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికుల‌ు ఎవరికీ గాయాలు కాలేదు. గోద్రా నుంచి ర‌త్లాం మార్గంలో ఉన్న లెవ‌ల్ క్రాసింగ్ వ‌ద్ద ఓ ట్ర‌క్కు రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

లెవ‌ల్ క్రాసింగ్‌ను ఢీకొన్న ఆ ట్ర‌క్కు.. ఆ త‌ర్వాత ట్రివేండ్రం రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ రైలుకు సంబంధించిన రెండు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ట్ర‌క్కు డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో లెవ‌ల్ క్రాసింగ్‌ను మూసివేశారు.

గురువారం ఉద‌యం 6.44 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దెబ్బ‌తిన్న బోగీల‌కు చెందిన ప్ర‌యాణికుల‌ను ఇత‌ర బోగీల‌కు మార్చారు. ధ్వంస‌మైన బోగీల‌ను వ‌దిలేసి.. రాజ‌ధాని రైలు మ‌ళ్లీ బ‌య‌లుదేరింది. ట్రాక్ నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్టిన‌ట్లు ప‌శ్చిమ రైల్వే తెలిపింది.

Madhya Pradesh: Two coaches of Rajdhani Express derails, passengers safe

English summary
Two coaches of Delhi-bound Rajdhani Express were derailed on Thursday after a Truck rammed into a manned level crossing between Godhra and Ratlam in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X