ముండే కాలేయం చితికిపోయింది, గుండె ఆగింది

కాలేయం దెబ్బ తినడంతో లోపల రక్తం కారిందని, అకస్మాత్తుగా షాక్కి గురి కావడంతో గుండె ఆగిపోయిందని, ముండేకు పెద్దగా దెబ్బలు తగలలేదని, శరీరానికి తగిలిన దెబ్బలు మరణానికి కారణం కాదని నివేదికలో తేలింది.
మెడికల్ బోర్డు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ముండే భౌతిక కాయాన్ని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, కుటుంబ సభ్యులు అంబులెన్స్ వెంట వెళ్లారు.
మొదటిసారి ముండే కేంద్ర మంత్రివర్గంలో చేరారు. కారులో విమానాశ్రయానికి వెళ్తుండగా ముండే ప్రమాదానికి గురయ్యారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications