రామాలయం నిర్మాణానికి సహకరించిన ముస్లీంలు
భోపాల్: మధ్యప్రదేశ్లో రాముడి ఆలయం నిర్మించేందుకు ముస్లీంలు సహకారం అందించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరెనా జిల్లాలో జరిగింది. ఇది హిందూ - ముస్లీం వర్గాల సామరస్యానికి తాజా నిదర్శనం అని చెప్పవచ్చు.
మోరెనా జిల్లాలోని ఖేడకల గ్రామంలో స్థానికులు శ్రీ రామ్ జానకీ ఆలయం నిర్మించాలని భావించారు. ఈ ఆలయానికి గ్రామంలోని ముస్లీంలు తమకు సాధ్యమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు.

గ్రామంలోని ముస్లీంలు తమకు చెందిన కొంత భూమిని శ్రీ రామ్ జానకి ఆలయం నిర్మించేందుకు ఇచ్చారు. భూమితో పాటు రూ.50వేల నగదును కూడా ఆలయం నిర్మిస్తున్న వారికి అందించారు. రామాలయ నిర్మాణానికి ముస్లీం సోదరులు తమదైన సాయం చేశారని గ్రామ సర్పంచ్ సంత్ కుమార్ సంఘ్ చెప్పారు.
More From
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications