దసరా: అంబరాన్ని తాకిన జంబూసవారీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.
శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.
సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది. సాయంత్రం జరిగిన కాగడాల ప్రదర్శనను గవర్నర్ వాజు భాయి వాలా ప్రారంభించారు.

మైసూర్ దసరా ఉత్సవాలు
కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.

మైసూర్ దసరా ఉత్సవాలు
శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.

మైసూర్ దసరా ఉత్సవాలు
సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది.

మైసూర్ దసరా ఉత్సవాలు
మైసూర్ దసరా ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం విద్యుత్ దీపాలంకరణలో ఉన్న మైసూర్ మహారాజా ప్యాలెస్.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications