దసరా: అంబరాన్ని తాకిన జంబూసవారీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.
శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.
సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది. సాయంత్రం జరిగిన కాగడాల ప్రదర్శనను గవర్నర్ వాజు భాయి వాలా ప్రారంభించారు.

మైసూర్ దసరా ఉత్సవాలు
కర్ణాటకలోని మైసూరులో విజయదశమ వూరేగింపు కన్నుల పండగగా జరిగింది. కీలకమైన జంబూ సవారీని దాదాపు మూడు లక్షల మంది వీక్షించారని సమాచారం.

మైసూర్ దసరా ఉత్సవాలు
శనివారం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో అంబారనీని మోస్తూ గజరాజు - అర్జున వూరేగింపులో పాల్గొంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రివర్గ సహచరులు చాముండేశ్వరి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాన్ని ప్రారంభించారు.

మైసూర్ దసరా ఉత్సవాలు
సంప్రదాయం ప్రకారం 21 సార్లు ఫిరంగుల్ని గాల్లోకి పేల్చారు. మైసూరు మాహారాజా అంతఃపురం నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని బన్నిమంటప మైదానాన్ని 90 నిముషాల్లో అర్జున చేరుకుంది.

మైసూర్ దసరా ఉత్సవాలు
మైసూర్ దసరా ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం విద్యుత్ దీపాలంకరణలో ఉన్న మైసూర్ మహారాజా ప్యాలెస్.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications