కావేరీ రచ్చ: నారిమన్ ఔట్ ? కపిల్ సిబాల్ ఇన్
న్యూఢిల్లీ/బెంగళూరు: కావేరీ జలాల పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం తరపున ఇంతకాలం సుప్రీం కోర్టులో వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్. నారిమన్ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి మద్దతుగా వాదించడానికి నారిమన్ వెనకడుగు వేస్తున్న సందర్బంలో మరో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు కపిల్ సిబాల్ ను నియమించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నదని సోమవారం వెలుగు చూసింది.
గతవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల కేసు వాదించే సమయంలో నారిమన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇచ్చిన పత్రాలు ముందు పెట్టుకుని వాదించారు. ఆ సందర్బంలో తాను కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించడానికి సిద్దంగా లేనని చెప్పారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన కేసు వాదించడానికి వెనకడుగు వేశారని సమాచారం. అయితే కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల పంపిణి వివాధం కేసులో నారిమన్ వాదనలు వినిపిస్తారని స్పష్టం చేసింది.
ఇదే సందర్బంలో నారిమన్ కేసు వాదించడానికి సిద్దంగా లేకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చర్చించారు. కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కపిల్ సిబాల్ కు వివరించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications