30 ఏళ్ల తరువాత ఆనోట్లు వచ్చేస్తున్నాయి
గురువారం ఒక్క రోజే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో రూ. 1.90 కోట్ల విలువ చేసే రూ.100 నోట్లు ముద్రించి రికార్డు సృస్టించారు. అదే విధంగా మరో రూ.1.25 కోట్ల విలువచేసే రూ.100 నోట్లు, రూ.1.50 కోట్ల విలువ చేసే రూ
ముంబై: 30 ఏళ్ల కిందట నిలిపేసిన రూపాయి నోటు ముద్రణ ఇప్పుడు ఊపందుకుంది. నాసిక్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో చిన్ననోట్లు ముద్రణ వేగం పెంచారు. ఇప్పటికే రూ. 10 లక్షల రూపాయల విలువైన చిన్న నోట్లను ఇక్కడి నుంచి సరఫరా చేశారు.

గురువారం ఒక్క రోజే నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ లో రూ. 1.90 కోట్ల విలువ చేసే రూ.100 నోట్లు ముద్రించి రికార్డు సృస్టించారు. అదే విధంగా మరో రూ.1.25 కోట్ల విలువచేసే రూ.100 నోట్లు, రూ.1.50 కోట్ల విలువ చేసే రూ.10, రూ.20, రూ.50 నోట్లను ముద్రించడానికి ఏర్పాట్లు చేశారు.
చిన్న నోట్ల కొరత నేపధ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ఆనోట్లు ముద్రించడానికి రిజ్వరు బ్యాంకు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. రూ.1,000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యడంతో చిన్ననోట్ల కొరత ఎక్కువ అయ్యింది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications