వీగిన అవిశ్వాసం: వైసీపీ మాయలో పడొద్దని బాబుకు ఫోన్ చేశానన్న మోడీ, ఏపీకి హామీ, ప్రధానికి రాహుల్ హగ్
Recommended Video

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని చంద్రబాబుకు చెప్పాం: మోడీ
న్యూఢిల్లీ: లోక్సభలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి మద్దతుగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రకటించారు. సమావేశాలు శుక్రవారం రాత్రి 11.15నిమిషాల వరకు జరగడం గమనార్హం.

చర్చ సందర్భంగా పార్టీల వారీగా కేటాయించిన సమయం:

టీడీపీ: 13నిమిషాలు
కాంగ్రెస్: 38నిమిషాలు
అన్నాడీఎంకే: 29నిమిషాలు
టీఎంసీ: 27నిమిషాలు
బీజేడీ: 15నిమిషాలు
టీఆర్ఎస్: 9నిమిషాలు
బీజేపీ: 3గంటల 33నిమిషాలు
ప్రధాని అద్భుతంగా ప్రసంగించారని, బాలీవుడ్ హిట్ సినిమాను తలపించేలా ఉందని టీడీపీ ఎంపీ కేీశినేని నాని ఎద్దేవా చేశారు.
I thought for one and a half hours I was watching a Bollywood blockbuster film. I have no doubt PM would have been the best actor in the world: TDP MP Kesineni Srinivas on PM's speech in Lok Sabha pic.twitter.com/naYWFdS1Qx
— ANI (@ANI) July 20, 2018
READ MORE













Click it and Unblock the Notifications