కశ్మీర్లో మొహర్రం ర్యాలీలు నిషేధం.. మరోసారి ఆంక్షలు విధింపు
కశ్మీర్లో పరిస్థితులు అన్ని సాధరణంగా మారాయని చెబుతున్న కేంద్రం అందుకు అనుగుణంగా మాత్రం వ్వవహరించడం లేదు. కర్ఫ్యూ విధించిన కొద్ది రోజులకే బక్రీద్ రావడంతో నిబంధనలు సడలిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం కశ్మీర్ ప్రజల సాధరణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని ప్రకటించారు. మొహర్రాం సంధర్భంగా మరోసారి ఆంక్షలను విధించింది. అయితే పరిస్థితులు చూస్తూంటే కశ్మీర్లో సాధరణ జనజీవనానికి ఇంకా సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది.
కశ్మీర్లో కేంద్రం భావిస్తున్నట్టుగా సాధరణ పరిస్థితులు ఇప్పుడే కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. లోయలో తాజగా భద్రత పరమైన చర్యలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.ఇందులో భాగంగానే నేడు దేశ వ్వాప్తంగా జరుగుతున్న మొహర్రం పండగ ర్యాలీలకు కశ్మీర్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతోపాటు మరోసారి షియాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రొడ్లన్ని బ్లాక్ చేసింది. ఇక ప్రార్థన మందిరాల్లోనే మొహర్రం వేడుకలకు జరుపుకొవాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను కూడ విధించింది.

మొహర్రం ఉత్సవాల్లో భాగంగానే ముందస్తుగా ర్యాలీలను నిషేధిస్తూ ప్రకటనను విడుదల చేయడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చేందుకు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. కాగా ఇప్పటికే కొంతమంది షియా నాయకులకు కూడ నిర్భంధంలో భాగంగా ప్రత్యేక అతిధి గృహాలకు తరలించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications