కారణమిదే: 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: 9 స్మార్ట్ఫోన్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా తీసుకొంటున్న చర్యలను వివరించాలని కేంద్రం ఆ కంపెనీలకు కోరింది.
మోటోరోలా, అసుస్హనర్, వన్ప్లస్, కూల్ప్యాడ్, ఇన్ఫోకస్, బ్లూ , ఒప్పో, నుబియాలున్నాయి. ఇదే విషయమై కంపెనీలకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది.
వాటిలో ఎక్కువగా చైనా కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.డివైజ్ను తయారుచేసినప్పుడు వారు తీసుకొంటున్న భద్రతా చర్యల గురించి తెలపాలని కోరింది.

ఆయా కంపెనీలు తమ వివరణ తెలిపేందుకు ఈ నెల 28వ, తేది వరకు గడువిచ్చింది. సమయం ఇచ్చినట్టు కేంద్ర ఐటీ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
మొబైల్ఫోన్ల నుండి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్లను వాటిల్లో ముందస్తుగానే లోడ్ చేసిన సాఫ్ట్వేర్ యాప్స్ను నిశితంగా పరిశీలిస్తారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో స్మార్ట్ఫోన్ భద్రత విషయంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఎక్కువగా దృష్టిపెట్టింది.డొక్లామ్ వద్ద ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications