పంజాబ్ సింద్ బ్యాంకులో ఉద్యోగాలు
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ సింద్ బ్యాంకు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజర్ స్కేల్-2, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆన్ లైన్లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 9, 2018
పూర్తి వివరాలు
బ్యాంక్:
పంజాబ్
అండ్
సింద్
బ్యాంక్
పోస్టు
ఖాళీల
సంఖ్య:
27
పోస్టు
పేరు:
మేనేజర్,
ఛీఫ్
టెక్నాలజీ
ఆఫీసర్
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
విద్యార్హతలు
మేనేజర్:
ప్రభుత్వ
విశ్వవిద్యాలయంచే
గుర్తింపు
పొందని
లా
కాలేజీల
నుంచి
న్యాయశాస్త్రంలో
డిగ్రీ
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ ఐటీ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ
వయసు
పరిమితి:
మేనేజర్:
జూన్
2018
నాటికి
25
ఏళ్ల
నుంచి
35
ఏళ్ల
మధ్య
ఉండాలి
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 30 ఏప్రిల్,2018 నాటికి 42 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనాలు
మేనేజర్:
నెలకు
రూ.31705-రూ.45950/-
ఛీఫ్
టెక్నాలజీ
ఆఫీసర్:
రూ.68680
-రూ.
76520/-
అప్లికేషన్
ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ:
రూ.150+జీఎస్టీ
మిగతావారికి
(మేనేజర్):
రూ.600+జీఎస్టీ
మిగతావారికి
(ఛీఫ్
టెక్నాలజీ
ఆఫీసర్):
రూ.700+జీఎస్టీ
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇక్కడ క్లిక్ చేయండి