నింగిలోకి పిఎస్ఎల్వీ సీ32: వాహనాల గమనం నిర్దేశిస్తుంది
శ్రీహరికోట: దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం నాడు ప్రయోగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పిఎస్ఎల్వీ సీ32 వాహకనౌకను నింగిలోకి పంపింది.
44.4 మీటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఎఫ్ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది. రెండో దశ విజయవంతం, స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో ఇది ఆరో ఉపగ్రహం. ఇది విపత్తుల సమయంలో బాధితులకు సహాయంగా ఉండనుంది.

విమానాలు, ఓడల గమనాన్ని ఈ ఉపగ్రహం నిర్దేశించనుంది. వాహనాల గమనాన్ని పర్యవేక్షించడంలో ఉపయోగపడనుంది. భూతల, ఆకాశ, సాగరాల్లో ఇది దిశా నిర్దేశనం చేయనుంది. 12 ఏళ్ల పాటు ఇది పని చేయనుంది. పిఎస్ఎల్వీ సిరీస్లో ఇది 52వ ప్రయోగం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
రాకెట్ నింగికెగసిన 108వ సెకనులో తొలిదశ విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications