రాజస్థాన్లో హస్తం జోరు.. ఎన్ని స్థానాల్లో అధిక్యమంటే..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు లోబడే ఉన్నట్టు కనిపిస్తున్నది. తొలి రౌండ్ నుంచే అధికార బీజేపీపై కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
రాజస్థాన్లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు జరుగాయి. ఇప్పటి వరకు 20 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ వెనుకంజలో ఉంది.

కాంగ్రెస్ పార్టీ 85 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, బీజేపీ 70 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మరో గంట దాటితే తప్ప స్పష్టమైన అధిక్యం, ట్రెండ్స్ వెల్లడయ్యే అవకాశం లేదు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications