ఆసుపత్రిలో చేరిన కేంద్రమంత్రి పాశ్వాన్, ఐసీయులో చికిత్స
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హుషారుగా కనిపించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆసుపత్రిలో చేరారు. అతనికి ఐసీయులో చికిత్స అందిస్తున్నారు.

పాశ్వాన్ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి. అతను లోక్ జనశక్తి పార్టీ అధినేత. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సోదరుడు పశుపతి కుమార్ చెప్పారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పాట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించవలసి ఉంది. పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications