ఆసుపత్రిలో చేరిన కేంద్రమంత్రి పాశ్వాన్, ఐసీయులో చికిత్స
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హుషారుగా కనిపించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆసుపత్రిలో చేరారు. అతనికి ఐసీయులో చికిత్స అందిస్తున్నారు.

పాశ్వాన్ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి. అతను లోక్ జనశక్తి పార్టీ అధినేత. గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సోదరుడు పశుపతి కుమార్ చెప్పారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పాట్నా, కగారియా, బెగుసరాయ్, మొకమ ప్రాంతాల్లో మంత్రి పర్యటించవలసి ఉంది. పాశ్వాన్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications