రెడీ ఫర్ ధర్డ్ ఫేజ్
ఏప్రిల్ 23న జరగనున్న మూడవ దశ ఎన్నికలకు ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు కోసం ఎప్రిల్ నాలుగు వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా 5 న నామినేషన్ల పరిశీలన ,8 న నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంది. కాగా మూడవ దశలో మొత్తం 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. కాగా ఈ దశలో గుజరాత్, కేరళ, మహరాష్ట్ర, యూపి, చత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, , అసోం, గోవా , జమ్ము కాశ్మీర్ తోపాటు డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలో ఎన్నికలు జరుగనున్నాయి .కాగా వీటితో పాటు ఒడిశాలో అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరగనున్నాయి.

More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications