వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడీ ఫర్ ధర్డ్ ఫేజ్

|
Google Oneindia TeluguNews

ఏప్రిల్ 23న జరగనున్న మూడవ దశ ఎన్నికలకు ఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు కోసం ఎప్రిల్ నాలుగు వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా 5 న నామినేషన్ల పరిశీలన ,8 న నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంది. కాగా మూడవ దశలో మొత్తం 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23 న పోలింగ్ జరగనుంది. కాగా ఈ దశలో గుజరాత్, కేరళ, మహరాష్ట్ర, యూపి, చత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, , అసోం, గోవా , జమ్ము కాశ్మీర్ తోపాటు డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలో ఎన్నికలు జరుగనున్నాయి .కాగా వీటితో పాటు ఒడిశాలో అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరగనున్నాయి.

ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే చివ‌రిరోజు..! నిజామాబాద్ లో కొన‌సాగుతున్నఉత్కంఠ‌..!మంత్రి జోక్యం ఫ‌లించేనా..?ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే చివ‌రిరోజు..! నిజామాబాద్ లో కొన‌సాగుతున్నఉత్కంఠ‌..!మంత్రి జోక్యం ఫ‌లించేనా..?

ready for third phase election
English summary
EC releases notification for 3rd phase polls,The last date for filing of nominations is April 4, while last date for nomination withdrawal is April 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X