కూలిన బొగ్గు గని పైకప్పు, 4గురు మృతి: పడవ బోల్తా

బీహార్లో పడవ బోల్తా
బీహార్లో పడవ బోల్తా పడింది. సీతాముఢి జిల్లా బైర్గానియాలో పడవ బోల్తా పడి యాభై మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమంయలో పడవలో వంద మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నారాయణపూర్ జిల్లా టులెంగాలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య అరగంట సేపు కాల్పులు జరిగాయి.
ఈవిఎం ఎత్తుకెళ్లిన మావోలు
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా పంఖజోర్లో మావోయిస్టులు ఈవిఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోలు ప్రయత్నించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications