కూలిన బొగ్గు గని పైకప్పు, 4గురు మృతి: పడవ బోల్తా

బీహార్లో పడవ బోల్తా
బీహార్లో పడవ బోల్తా పడింది. సీతాముఢి జిల్లా బైర్గానియాలో పడవ బోల్తా పడి యాభై మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమంయలో పడవలో వంద మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నారాయణపూర్ జిల్లా టులెంగాలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య అరగంట సేపు కాల్పులు జరిగాయి.
ఈవిఎం ఎత్తుకెళ్లిన మావోలు
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా పంఖజోర్లో మావోయిస్టులు ఈవిఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోలు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications