విద్యార్థి ఫోన్ నుంచి మహిళా లెక్చరర్లకు బూతు మెసేజ్లు: అరెస్ట్
మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ ద్వారా నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపించాడు. దీంతో, షాక్కు గురైన సదరు మహిళా లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆ సెల్ ఫోన్ ఓ విద్యార్థిదని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేలింది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications